పాఠం లక్ష్యాలు
ఈ పాఠం ముగిసే లోపు, విద్యార్థి:
(1) కౌమారంలో ఉన్నవారిపట్ల దేవుని ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలి.
(2) కౌమారదశలో ఉన్నవారిని యువకులుగా సిద్ధపరచేటప్పుడు వారిని ప్రభావితం చేయడానికి, వారిని శిక్షణ ఇవ్వడానికి బాధ్యత వహించాలి.
(3) కౌమారదశలో ఉన్నవారితో ఆరోగ్యకరమైన, ఫలవంతమైన బంధాలు ఏర్పరచుకోవడానికి ప్రోత్సహించబడాలి.
(4) కౌమారదశలోని సవాళ్లు ఎదుర్కొంటూనే లేఖన సూత్రాలు పాటించడానికి సిద్ధపడాలి.